Entertainment

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం

తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ సందేశాన్ని అందిస్తాడు. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్‌, రవీంద్రభారతి, ఇతర భవనాలను…
Read More
టెక్నాలజీ

టెక్నాలజీ

టెక్నాలజీ చిన్నా లేదు పెద్దా లేదుఅందరికీ ఈ టెక్నాలజే ముద్దురాత్రీ లేదు పగలూ లేదుఆటలకు అసలు హద్దే లేదు! చుట్టూ చీకటి ముసిరినానిద్ర అనేది రానే రాదుటైం ఎంత గడిచినా ఆకలనేధ్యాసే ఉండదు! కళ్లల్లోకి జుట్టు పెరిగినాఫోన్ మాత్రం వదిలేదే లేదుచదువు కోవాలని ధ్యాస లేదుఅమ్మ అరిస్తే వినేదీ లేదు! స్నేహితులంటే ఎవరు వారుఫోనుంటే చాలు నేడు శరీరానికివ్యాయామం లేదు గది లో బంధీలేఈ రోజుల్లో ని పిల్లలు! ఒకరిద్దరే ఇంటికి పిల్లలువారేదడిగితే అదే వద్దనేది లేదుగారాబం తో కొంత టెక్నాలజీ తోమరింత వారి భవిష్యత్తే వింత! ఉమాదేవి ఎర్రం
Read More
కనుమరుగవుతున్న బంధాలు

కనుమరుగవుతున్న బంధాలు

కనుమరుగవుతున్న బంధాలు హైదరాబాద్ నగరం మేల్కొనే వేళకు ఇంకా గంట ఉంది.అయినా బ్యాడ్మింటన్ కోర్టు లైట్లు వెలిగి ఉన్నాయి. తెల్లవారు ఝామున ఐదున్నర — ఆకాశంలో చీకటి ఇంకా సగం కరగలేదు, తూర్పు దిక్కున ఎర్రని చారలు ఒకటొకటిగా పాకుతున్నాయి. ఆ వెలుతురులో శిరీష చెట్టు ఆకులు చిన్నగా కదులుతున్నాయి — గాలి లేకుండానే, ఏదో కలలో ఊగినట్టు.వికాస్ కోర్టులోకి అడుగు పెట్టాడు.సంచి దించాడు. ర్యాకెట్ బయటకు తీశాడు. స్ట్రింగ్స్ ఒకసారి టచ్ చేశాడు — అలవాటుగా, ఏ ఆలోచన లేకుండా. తర్వాత నెట్ అవతలకు చూశాడు.అక్కడ ఎవరూ లేరు.ఆ కోర్టు అంతా ఖాళీగా ఉంది — నాలుగు గీతలు, ఒక నెట్, రెండు స్తంభాలు, మరియు వెలుతురు. అంతే.అతను ర్యాకెట్ తిరిగి సంచిలో పెట్టలేదు. కింద కూర్చున్నాడు. గోడకు జారగిలబడ్డాడు.ఆరు నెలల క్రితం ఇక్కడ నలుగురు ఉండేవాళ్ళు.విజయ్ ముందు వచ్చేవాడు. వికాస్ వస్తే "లేటు!" అని అరిచేవాడు. రాజేష్ హడావిడిగా…
Read More
నాటి తల్లికి నేటి తల్లికి గల వ్యత్యాసం

నాటి తల్లికి నేటి తల్లికి గల వ్యత్యాసం

నాటి తల్లికి నేటి తల్లికి గల వ్యత్యాసం అసలు తల్లికి వ్యత్యాసం ఉంటుందా ? ఎందరు పిల్లలు పుట్టినా అందర్నీ ఒకేలా ప్రేమించే అమ్మకు వ్యత్యాసం ఉంటుందా ? ఇది పిచ్చి ప్రశ్న ? అవును ఇది పిచ్చి ప్రశ్నే కానీ ఒకసారి మొత్తం చదువుదాం తర్వాత నిజమో కాదో చూద్దాం …..ఆనాటి తల్లి పెళ్ళయ్యి ఒకరికి భార్య కాగానే కోరుకునేది దేవుడా నా కడుపున ఒక కాయ కాయించు అని మొక్కుకునేది, అప్పుడు ఆపరేషన్లు అంటే భయపద్దవాళ్ళు తమకు ఓపిక ఉన్నంత వరకు అంతెందుకు మనల్ని మన అమ్మ కూడా తనకు ఓపిక ఉన్నంత వరకు కనేది ఎంత మంది పిల్లలు పుట్టినా ఏ ఒక్కరికి తన ప్రేమ ను తక్కువ కాకుండా పెంచేవాళ్ళు జాగ్రత్తగా సుద్ధి బుద్ధులు నేర్పేవాళ్ళు . విద్యాబుద్ధులు చెప్పించేవారు ,ఎక్కడో నూటికి ఒకరు తల్లి మాట వినకపోతే వారికి పెద్ద మనుషులతో చెప్పించి బుద్ధి…
Read More
మోహన్ మహర్షి

మోహన్ మహర్షి

మోహన్ మహర్షి మోహన్ మహర్షి (నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత) మోహన్ మహర్షి (30 జనవరి 1940 – 9 మే 2023) ఒక భారతీయ రంగస్థల దర్శకుడు , నటుడు మరియు నాటక రచయిత. ఆయనకు 1992లో దర్శకత్వానికి గాను సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. మోహన్ మహర్షి 1965లో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రుడయ్యాడు , మరియు తరువాత 1984-86 వరకు దాని డైరెక్టర్‌గా పనిచేశాడు.మోహన్ మహర్షి హిందీలో ఐన్‌స్టీన్ (1994), రాజా కీ రసోయి విద్యోత్తమా , మరియు సాన్ప్ సీధి వంటి హిందీ నాటకాలకు ప్రసిద్ధి చెందారు, అలాగే అతను సంవత్సరాలుగా దర్శకత్వం వహించిన హిందీ నాటకాలు, అంధయుగ్ , రాణి జిందాన్ ( పంజాబీ ), ఒథెల్లో , హో రహేగా కుచ్‌ఇన్హ్ మర్చ్‌గా 1983 ఆంగ్ల నాటకం'రాత్రి, తల్లి), మరియు ప్రియమైన బాపు (2008). అతను…
Read More
దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి) దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌పర్సన్‌గా వ్యవహరించింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది. 8 ఏండ్ల వయసులో ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని…
Read More
పిల్లలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి

పిల్లలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి

పిల్లలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి చాలా మంది పిల్లలు క్లాసులో టీచర్ పాఠం చెప్పే సమయంలో వారికి వచ్చినసందేహాలు వ్యక్తం చెయ్యరు. టీచర్ గారిని ప్రశ్నలు అడగాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు‌.అలాంటి పిల్లలలో రాహుల్ ఒకడు‌ ‌రాహుల్ తెలివిగల వాడు. బాగా చదివేవాడు కానీ టీచర్ పాఠం చెప్పే సమయంలో ఒకవేళతనకు పాఠం అర్థం కాకపోయినా ప్రశ్నలు అడగడానికి మొహమాటపడేవాడు.ఒక రోజు సర్ ఒక కొత్త పాఠం చెప్పారు. రాహుల్ కు కొంత అర్థం కాలేదు. పాఠం చెప్పటం పూర్తి అయిన తరువాత ఏమైనా సందేహాలు ఉంటేఅడగండి అని టీచర్ చెప్పారు . రాహుల్ మాత్రం మొహమాటపడి తన సందేహాన్ని మనసులోనే దాచుకున్నాడు. ఇతర పిల్లలు టీచరుని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా మౌనంగా కూర్చున్నాడు.తరువాత పరీక్షలు వచ్చాయి.. రాహుల్ కొన్నింటికి సరైన సమాధానాలు రాయలేకపోయాడు. టీచర్ అతన్ని పిలిచి అడిగారు:“రాహుల్, నీకు పాఠం అర్థం కాలేదా?”రాహుల్ నెమ్మదిగా, “అవును సర్…
Read More
పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) ఒక తెలుగు కవి. అతని సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం అతని ది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం చెప్పుకోదగినది. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు. పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అతను తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి కొండమ్మ గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. అతను గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు…
Read More
జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,, ఈ సంక్లిష్టమైన జీవితంలో పూవులెన్నో కోశానుదైవ ధ్యానం చేశానుఅక్షరాలు దిద్దుతూ చిన్నతనంలోనే అరవై ఏళ్ళ జ్ఞానం నేర్చుకున్నాను,,,,,,,ప్రకృతిశాస్త్రం,ఆదిమనవుడి నుండి నేటిమనిషి అవతరణ వరకు చదివాను,,,,,,,తత్వశాస్త్రంలో ఆధ్యాత్మిక వాదం, భౌతికవాదం నేటి మెటీరియాలిస్టిక్ విధానం ,కొంతవరకు నాస్తికశాస్త్రం అధ్యయనం చేశాను,,,,,,,,రామాయణం, భారతం, భాగవతం, భగవత్గీత,మత్తయి సువార్త, షిరిడిసాయి,రమణుని లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చిన్నప్పుడే అధ్యయనం చేశాను,,,,,,,,జీవశాస్త్రములో మొక్కల ఎదుగుదల, అమీబా నుంచి మానవ శరీరం స్వరూప స్వభావం దాకా చదివాను,,,,,ఏం చదివినా జీవితాన్ని చదివినంత కష్టం కాదని తేలింది.జీవితానుభవాల నుండి దుఃఖిత మదిరోదనలు అనంత లోకంలో అందరికీ ఆవేజరగవని, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు జరిగినా సాధారణంగా మనిషి అనేవాడిని మనోవిశ్లేషణ చేస్తే ఏభై శాతం అనుభవాలు, భావనలు అందరికీ ఓకేమాదిరిగా ఉంటాయి,,,,,,,సుఖదుఃఖాలు ప్రతి మనిషికి సహజమని కొందరికి కొన్ని విషయాలు అత్యంత సంతోషం లేదా దుఃఖంగా ఉంటే కొందరు వాటిని సాధారణంగా తీసుకున్నా ఏదైనా సంఘటన…
Read More
అగ్నిపూవుల జీవితం

అగ్నిపూవుల జీవితం

అగ్నిపూవుల జీవితం అతి చిన్నవయస్సులోనే అంధకారం కమ్మేసి దుఃఖితున్నై,,,,,,,లోకం తెలియని దురలవాటులో కొట్టుమిట్టాడుతూ రెండు కళ్ళల్లో జిల్లేడు విషంపాలు పోసుకుని తెలియని మనస్సు కకావికలమై మంటల్లో దగ్దమయ్యాను,,,,,,,,ఈ రాక్షసులు ఒక్కరంటే ఒక్కరు నేను వెళ్ళేదారి ముళ్ళదారని కాలనాగు బుసకొట్టి కాటేసే భయంకరమైన దారని ఆ చిన్నతనంలో చెప్పేవారు లేక, దారిలోపెట్టేవారు లేక ఎంత తల్లడిల్లిపోయానో నా జీవితానుభవానికెరుక,,,,,,,,నాలోని వాస్తవమైన మనిషి చిన్నప్పుడే చనిపోయాడు,,,,,,,ఆ అవాస్తవిక జీవితం కొనసాగింపులో నాలో నేను కుమిలిపోతూ కమిలిపోతూ ఎర్రెర్రని అగ్నిపూవులు అన్ని కాలాల్లో పూస్తూనే ఉన్నాయి,,,,,,జీవితం మొత్తం అగ్గిమంటల తల పోట్లు, ఆలోచనలు అగ్ని సముద్రాలలో ఎగసిపడే కెరటాల అగ్గిగాలుల తుఫానుల్లో అల్లల్లాడిన మనోమంథనమే,,,,,,చదువుకున్న నాలోని విజ్ఞత నేర్పిన జ్ఞానమే ఒకింత ప్రశాంతతకు దారితీసింది,,,,,,ఎంత మంచిపేరు తెచ్చుకున్నానో అంతకు పదింతలు చెడుపేరుతో సమాజంలో నిలబడలేని బలహీనమైన మనస్సు ఓ అగ్నిపూవు,,,,,,,,,,నేను చదివిన చదువులన్నీ నీళ్ళమూటలయ్యాయి అయినా కొంత సాహితీ సంపర్కముతో మీ ముందున్నాను,,,,,,,నాకు ఉద్యోగం రావడం…
Read More