ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏమిటి?

ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏమిటి?

*ఏకదండి, ద్విదండి, త్రిదండి స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా*…

🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు.

🌿సవామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..

🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా…

🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా?

🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి.

🌿అదేమైనా ఊతకోసమా అంటే కానే కాదు.

🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..

🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.

🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి.

🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.

🌿గలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి.

🌿కబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.

🌿ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.

🌿ఏకదండి:- 🌿🌿🌿

🌿ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు.

🌿అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు.

🌿అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.

🌿అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు.

🌿వరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.

🌿ద్విదండి:- 🌿🌿🌿

🌿రండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.

🌿ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు.

🌿వరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు.

🌿జవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం.

🌿జయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.

🌿 త్రిదండి:- 🌿🌿🌿

🌿మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు.

🌿ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు.

🌿వరిది రామానుజాచార్యుల పరంపర.

🌿శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు.

🌿జవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,

🌿జవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని,

🌿నరాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై,

🌿మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని,

🌿వరికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.

🌿ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ

– సేకరణ

Related Posts

1 Comment

  1. తెలియని విషయాలు తెలియజేసారు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *