Blog

Your blog category

అవనిపై జీవంపోసే సూరీడా రా తరలిరా

అవనిపై జీవంపోసే సూరీడా రా తరలిరా

అక్షర సమూహంఅంశం : చిత్రకవితశీర్షిక : అవనిపై జీవంపోసే సూరీడా రా తరలిరా,,,,,!!రచయిత : అపరాజిత్ రెడ్డి నీలినీలి నింగి నిండా ప్రభాత పరంజ్యోతి దివ్యకాంతుల తేజస్సుతో భువిపై పసిడి ,ఎర్రచందనం సమ్మిళిత కాంతులు విరజిమ్ముతున్నాడు,,,,,,,,,కొండలు, రహదారులనునులివెచ్చని ఊదా వన్నె కిరణాలు స్పృశించగానే భువిపై సూర్యప్రభలతో శునిషిత సౌందర్యం పరచుకొంటున్నాడు సుప్రభాత సూరీడు,,,,,,,,జీవకోటిని ప్రాణప్రదం చేస్తూ మానవ జీవన స్రవంతులకు సప్తవన్నెల సమ్మిళిత కిరణాలు మౌనవీణపై సప్తస్వరాలతో మేల్కొలుపు గీతాలు ఆలపిస్తూ,,,,,,,,,,,,,అవనిపై జీవజాలములు ,వృక్షజాలములు జీవం ఉత్తేజమయి వెచ్చవెచ్చని కాంతులలో జీవనతంత్రులు మీటును ,,,,,,,,పచ్చపచ్చని పైరులు శశ్యశ్యామలములవును భానుడి వాడి కిరణాల తాకిడికి ఉపిరిపోసుకుని దన్యమవును .ప్రతినిత్యం నెమ్మది నెమ్మదిగా పంటల సిరులతో అలరారును, రైతుల శ్రమలు సాఫల్యమవును,,,,,,,,,,తెలతెల వారగానే గుండె లయలలో మనస్సు, శరీరం బడలికను వీడి నులివెచ్చని కిరణాలలో నవజీవన గారడీల లోకంలో శ్రామికులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు సమస్తం పరుగుల జీవితాలలో రోజువారి పనులను మొదలిడి…
Read More
వ్యధ

వ్యధ

ఈ అనంత జీవకోటికి యాంత్రిక జీవనంలో ఎంత సంతృప్తిగా జీవించినా, ఎన్నెన్ని జన్మలెత్తినా జీవితాలలో ఆత్మానందం లేక ఆనందానికి ఆమడదూరంలో శోకించక తప్పని వ్యధలలో అలవిగాని ఆర్భాటాలలో మునిగితేలే జీవితాలు,,,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
జాతీయ కుకీ దినోత్సవం

జాతీయ కుకీ దినోత్సవం

కుకీలు తియ్యగా ఉంటాయి మరియు గింజల నుండి పండ్ల వరకు చాక్లెట్ వరకు అన్ని రకాల రుచికరమైన మంచి విషయాలతో నిండి ఉంటాయి. అవి రుచికరంగా మెత్తగా లేదా పాపాత్మకంగా నమిలేలా ఉంటాయి. వాటిని సరిగ్గా నిల్వ చేస్తే అవి ఎప్పటికీ నిల్వ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… అయితే, ఇది నిజం కాకపోవచ్చు కానీ, నిజాయితీగా చెప్పాలంటే, అవి తెలుసుకోవడానికి తగినంత కాలం ఉండవు! దాని గురించి ఎటువంటి సందేహం లేదు: కుకీలు వాటి స్వంత రోజుకు అర్హమైనవి, అందుకే ఈ రుచికరమైన చిన్న విందులకు నివాళులర్పించడానికి ప్రపంచవ్యాప్తంగా జాతీయ కుకీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుకీలు, చాలా మంది ఊహించిన దానికంటే చాలా పురాతనమైనవిగా గుర్తించబడతాయి. 7వ శతాబ్దం ADలో, పర్షియన్లు చెరకును పండించి పండించిన మొదటి వ్యక్తులలో కొందరు అని అంచనా వేయబడింది, చివరికి వాటిని కాల్చిన వస్తువులుగా మార్చేవారు. వాణిజ్యం మరియు యుద్ధం కోసం ప్రజల కదలిక చక్కెర…
Read More
అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం

అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం

ఈ సంవత్సరం అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం, స్థిరమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో, వాతావరణ చర్యలకు మద్దతు ఇవ్వడంలో మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకులు మరియు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థల ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తుంది. 2025 థీమ్ దాని హేతుబద్ధతను మూడు పరస్పరం అనుసంధానించబడిన ఆవశ్యకతల నుండి తీసుకుంటుంది: జీవించదగిన గ్రహానికి ఆర్థిక సహాయం చేయడం, SDG ఫైనాన్సింగ్ అంతరాన్ని మూసివేయడం మరియు స్థితిస్థాపకమైన మరియు సమ్మిళిత ఫైనాన్స్‌ను బలోపేతం చేయడం . ప్రపంచ వాతావరణ నిబద్ధతలతో ఆర్థిక ప్రవాహాలను సమలేఖనం చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పురోగతికి ఆటంకం కలిగించే నిర్మాణాత్మక ఫైనాన్సింగ్ లోపాలను పరిష్కరించడం మరియు దుర్బల వర్గాలకు సరసమైన, బాధ్యతాయుతమైన ఆర్థిక సేవలకు ప్రాప్యతను విస్తరించడంలో బ్యాంకులు కేంద్రంగా ఉన్నాయి. పర్యావరణ నష్టాలను ఏకీకృతం చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడికి మద్దతు ఇవ్వడం మరియు సమ్మిళిత డిజిటల్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడం…
Read More
భారతదేశ నౌకాదళ దినోత్సవం

భారతదేశ నౌకాదళ దినోత్సవం

భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపుతారు. దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి"గా భావిస్తారు. భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో, ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధ…
Read More
డిసెంబర్ 04 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 04 ప్రత్యేకతలు :⁠-

✒భారతదేశ నౌకాదళ దినోత్సవం. ✒1829: బెంగాల్ ప్రెసిడెన్సీలో సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు. ✒1910: ప్రసిద్ధ రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, 8వ భారత రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ జననం (మ.2009). ✒1919: భారతదేశ 13వ ప్రధానమంత్రి, దౌత్యవేత్త ఐ.కె.గుజ్రాల్ జననం (మ.2012). ✒1977: భారత క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం. ✒1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం (మ.1974). ✒1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది. ✒1981: తెలుగు సినిమా నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్ రేణూ దేశాయ్ జననం. మాధవి కాళ్లసేకరణ
Read More
మృగమనుసుష్యులు

మృగమనుసుష్యులు

నిజ జీవితంలో మనుష్యుల్లో మృగమనుసుష్యులు ఉన్నారు. వీళ్ళు ప్రతిచోట దర్శనమిస్తారు.కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, రకరకాల వ్యాపకాలలో లౌక్యం తెలియని సజ్జనులను ,దుర్మార్గంగా అణచివేయడమే వీళ్ళ వికృతానందం. మనం వీళ్ళతో సున్నితంగా డీల్ చేసి దూరం పెట్టాలి లేదా వీళ్ళ బారీనుండి వైదొలగాలి. లేదంటే వికృతానందానికి బలి కావలసి వస్తుంది.అపరాజిత్సూర్యాపేట
Read More
సూదంటురాయి

సూదంటురాయి

దీర్ఘకాలంగా లక్షల కన్నీటి చుక్కలు తీర్చలేని దుఃఖిత వ్యధ. అక్షరాల పూవులు సృజించిన చమక్కుమనే లేక చురుక్కుమనే ఆలోచన జీవితాన్ని సమగ్రంగా మార్చేందుకు సూదంటురాయి లాంటి అవలోకనం, అంతర్ముఖం ---దారిచూపే జిజ్ఞాస స్ఫురిస్తుంది. ఆమలుచేయడమే నీ తక్షణ కర్తవ్యం.అపరాజిత్సూర్యాపేట
Read More
కాలానికి కొలమానం మానవ మేథ

కాలానికి కొలమానం మానవ మేథ

అక్షర సమూహంఅంశం: చిత్రకవితశీర్షిక :కాలానికి కొలమానం మానవ మేథ,,,,,,,,,!!రచయిత ; అపరాజిత్ రెడ్డి ఈ అనంత కాలం రెక్కలు తొడిగిఇలాగే గతించిపోతుంది కాబోలుఈ ప్రభాతాలు ,ఈ సాయం సంధ్యలుఉపిరిపోసుకుంటున్న ధరిత్రి పగళ్ళు ,రాత్రుళ్ళుతేలిపోతున్న మబ్బుల్లా సమస్యల సుడిగుండాలుకాలం దివారాత్రులు కదలి కదలి కళ్ళు మూసి తెరిచేంతలోనే మటుమాయం,,,,,,,,,,,,,,ఈ చైత్రాలు ,ఉగాదులు కాలం కొలబద్దలనుకుంటే పొరపాటు,,,,,,,గ్రహాలను ఏ శిల్పి ఉలితో చెక్కలేదు నిర్దిష్టముగా నీ భవిష్యత్తు రహస్యాలను గణించి చెప్పడానికి,,,,,,,,,,,,,ఊహలకు అందనిది కాలం పరుగులుపెడుతూ నిన్ను శైశవం నుండి సాకి సాకి ఆవల పారవేస్తూ గిర్రున తిరిగే కాలచక్రం ఈ భువికి,,,,,,,,,,,,,,,,,వెలుగుల సూరీడు చలిమంటలు రేపుతూ ఋతువుల మార్పుతో కాలం చూసుకునే గడియారం నీకై,,,,,,,,,,,వినీల గగణం ఆనంతానంత కోటిప్రభల రూపం కింద మానవుడు చరించే భూమి సృష్టికి అతీతమైన శక్తి ఎలా సృజియించబడిందో ఎవ్వరికీ తెలీదు,,,,,,,,,,,,,,,రాత్రి పూట నక్షత్రాలు ,చంద్రుడు వింత వింత అనుభూతులు ,అనుభవాల ప్రకృతి రమ్యమైన సుందర గోళం భూమి,,,,,,,,,,,,,,ఆకర్షణీయమైన…
Read More
భోపాల్ గ్యాస్ విషాదం

భోపాల్ గ్యాస్ విషాదం

ఈ దుర్ఘటనను భోపాల్ విపత్తు , భోపాల్ వాయు విషాదం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గ్యాస్ లీక్ సంఘటనగా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్లో డిసెంబరు 2-3, 1984 రాత్రి పూట జరిగింది. 500,000 మందికిపైగా ప్రజలు మిథైల్ ఐసోసనియేట్ (MIC) వాయువు, ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు ప్రభావం చూపింది. మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది తక్షణమరణానికి గురైనట్టుగా నిర్ధారించింది. 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్ లీకేజి వలన 558,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో…
Read More