jagamantha kutumbham story aksharalipi

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య. గాదె నే అడ్లు అడనే ఉన్నాయి మిల్లు కు తోల్క పోలే ఆయన్ని కల్లం కాడ నే ఉన్నాయి. ఈ దాపా దొంగలు మోపయ్యిర్రి అడ్లు ఎత్తుక పొనికి గందుకే అడ్నే కావలి ఉండని కి వోతున్న అన్నాడు రాజు. అరే అవును తమ్మి నా పొలం లో సూత అడ్లు పడి ఉన్నాయి. నువ్వు జర సస్కుంట ఉండు నేను బువ్వ తిని అస్త, అవు నువ్వు బువ్వ తిన్నావా లేవా అడిగాడు శీనయ్య. తినలేదు అన్నా, తినే అవసరం లేదు ఇగ అన్నాడు రాజు. అరే గట్ల అంటావ్ ఎంది అన్నాడు శీనయ్య. ఏంలేదన్న కడుపుల అంతా యెట్లనో ఉన్నదే అందుకే గట్ల అంటున్నా…
Read More