కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863 ఫిబ్రవరి 2 - 1940 అక్టోబరు 29) తెలుగు రచయిత, పాత్రికేయుడు. తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని, తల్లి: సుబ్బమ్మ. వీరు తూర్పు గోదావరి మండలం లోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి 2, 1863లో జన్మించారు. ఎక్కువకాలం కాకినాడలో గడిపారు. 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్యమతబోధిని‘’ అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు. కృత్తివెంటి పేర్రాజు, నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్యదీక్షకు మెచ్చి చేయూతనిచ్చారు. ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండాగారం‘’ అనే గ్రంథాలయన్నీ స్థాపించారు. మొదట్లో జగన్నాధపురం లో ఉన్న ఈ లైబ్రరీని ఆ తర్వాతి కాలంలో పెద్దవీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’ లోకి మార్చారు. కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు. సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు. ఇక్కడే శాస్త్రిగారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు. ప్రసిద్ధులను…
Read More