Month: January 2026

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం.....!! తెలిసీ తెలియక నాకై నేనే,నాపై నేనే దుష్ట కర్మలతో కూలిపోయాను,,,,,ఎవ్వరూ తొక్కని మార్గంలో పయనించి విసిగిపోయాను,,,,,ఒక్కళ్లంటే ఒక్కళ్ళు నేను వెళ్ళే మార్గం క్షేమకరం కాదని అనలేదు తల్లిదండ్రులతో సహా,,,,,,,,ఎందుకంటె ఒకానొకప్పుడు విజయ శిఖరాలపై ఉర్రూతలూగుతున్నాను కనుక,,,,,,,,వీటిదేముందిలే చిన్న చిన్న పొరపాట్లు అనుకున్నారు,,,,,,ఆ చిన్నవే అగాధలోయల్లోకి తోసేసి దినదిన గండమై కుదేలయ్యాను,,,,,,మొదటి నుండి చదవటం అలవాటు కనుక ఎవ్వరూ అనుమానించలేదు,,,,,,,ఆ దోషాలే పూసిన యవ్వనంలో కాలం కోరలు తెరుచుకున్న విషనాగై కాటేసింది,,,,,,,,నా అన్నవాళ్ళంతా నన్ను వెర్రినా పిచ్చికొడుకు అంటూ ఎగతాళి చేసినవాళ్ళే చుట్టూర,,,,,,,,నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయని రాముడు మంచి బాలుడు లా పెరిగాను,,,,,,,ఆ వేటకారాల్లో లేనిపోని నిందల్లో చదువుకున్న మూర్ఖున్నని తీసిపడేశారు,,,,,,,,గాఢాంధకారంలో నా చదువులన్నీ నీటిమీది రాతలయ్యాయి అని బ్రమపడ్డాను,,,,,,,ఆ భ్రమ విభ్రమల్లో నా కూలిపోయిన ఆశల శిఖరాల శిథిలాల్లో రోధించాను,,,,,,,,,లోకం నన్ను కుళ్లబోడిచి నేను ఒకడు ఉన్నాడు అన్నది…
Read More
కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు) కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు. కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి…
Read More
పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు) పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. రచనలు నవలలు విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)హేమపాత్ర - విప్రనారాయణ కథ…
Read More

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త)

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త) ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు. రచనలు శంకరాచార్య (1958) - పద్యకృతిబంధాబైరాగి (1959) - చారిత్రక…
Read More
మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి) మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 2 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:12 ఆగష్టు, 2006 న మరణించారు. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు,…
Read More
ప్రేమ ఊసుల పావురాలు….!!

ప్రేమ ఊసుల పావురాలు….!!

ప్రేమ ఊసుల పావురాలు....!! ఓ పావురమా ఓహో పావురమా,,,,లేత లేత చిగుళ్ళ మునిమాపుల్లోఇద్దరు ఒకటైన సరస సంగమంలోలోకమెల్ల నిదుర మబ్బుల జాములోపావురాలు జతకట్టే వేళ పిల్లగాలులు సన్నాయి పాడే తరుణం,,,,,,,హృదయాలు అల్లుకుపోయిన ప్రేమలతలై గాలి తెమ్మెరలకు ఊగుతూ,,,,,,,,,,ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో ప్రేమలు పక్వమైన మలిమాపు,,,,,,,,,,నిశ్శబ్దం చీకటి ముసుగులో గుసగుసల అలికిడిలో జామురాత్రి దాకా జాగారం నిలువెల్లా పులకరింతలు,,,,,,,,,,,,ఊహలు ఊయలలూగుతూ రసాత్మకమైన రాగాలలో పెనవేసిన అనుబంధాల గుడి గంటలు,,,,,,,,,,,,,ప్రేమ పక్వమై మైమరపించే ఇరు హృదయ స్పందనలు ఒక్కటై తూరుపు తెల్లవారు జామున కబుర్లు చెప్పుకునే ప్రేమాయణం దూకే జలపాతం,,,,,,,,,,,,ఆడపక్షి తన ప్రేమ సాఫల్యానికి ప్రతిరూపంగా అండాలపై పొదిగితే మగపక్షి ఆహార పానీయాలందిస్తూ పెనవేసిన బంధాల తొలిపొద్దు,,,, ,,,,,,,,,,,చిరుచిరు పిచ్చుకలు కేరింతలు కొడుతూ తమ కలల పంట పండిన వేళ ఒకరికొకరి ప్రేమ పదింతలైన వేళ,,,,,, ,,,,,,,తమ పిల్లల ఆహారంకై గగణ వీధిలో చెరోవైపు ఎగిసిపోతూ తమ కుటుంబం భాద్యతలో మునిగే వేళ గోరుముద్దలు…
Read More
కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం

కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం

కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంకుర్రకారులో రంగు రంగుల ఆశల చిగురింతలురాత్రి గడిచి తొలిపొద్దు పొడవగానే కాలం మార్పు,,,,,,ముఖ్యంగా కుర్రకారు రాత్రుళ్ళు కొత్తసంవత్సరం విందు వినోదాల్లో తేలియాడుతూ గమ్మత్తైన హాయి,,,,,ఆశలు ఆర్భాటాలతో రాత్రుళ్ళు నిద్రలుగాచి తాగుళ్ళు తిండ్లుఅర్ధరాత్రి నిర్ణీత సమయానికి ఉరకలేసే ఉత్సాహం టపాసుల చప్పుళ్ళు,,,,,,,టీవీలు సెల్ ఫోన్ ల నిండా కాకమ్మ కబుర్లా కాదు ఆడమగ చిందులు హోరెత్తించే పాటల కోలాహలం,,,,,,,సంవత్సరం మారేది అంకెళ్ళో మరి, కాలం మహిమ సుమీ,,,,,,ఉద్యోగులకు సెలవు దినం అంతేనారంగు రంగుల సీసాలు చికెన్ మటన్ సోడాలు మందులోకి,,,,,,,ఆకాశంలో నక్షత్రాలు చంద్రకళలు మబ్బుల దోబూచులాటలు అన్నీ మత్తుమబ్బుల్లో కొట్టుకుపోతున్న భ్రమలు,,,,,,,,,ఆడంగులు మేమేం తక్కువ కాదంటూ కిట్టీ పార్టీల హంగామా పిల్లా పెద్ద,,,,,,,,గాలి కబుర్లు చెప్పుకుంటూ తెల్లవార్లు పూటుగా కాలక్షేపం ఇదే మంచి తరుణమని,,,,,,,,వేకువపొద్దున ఒక్కడూ నిద్రలేవడు సూర్యోదయం అయ్యి బారెడు పొద్దెక్కినాక ఆవులింతల్లో అయిపోయింది న్యూ ఇయర్,,,,,,ఆవల పల్లెటూళ్ళలో కష్టించి పనిచేసే జనం గుండెల…
Read More
ప్రేమాలయాలు

ప్రేమాలయాలు

ప్రేమాలయాలు రెండు హృదయాల మధ్య తీయని బాధాతప్త జ్ఞాపకాల లోగిళ్ళ సమ్మిళితం ప్రేమ ఒకే జీవితానుభవం,,,,,,,,,లక్షల పూవులు పుప్పొడి వెదజల్లుతూ ప్రియులకై తపియిస్తూ ఆ గుభాళించే సౌందర్యం ఆస్వాదించేందుకు అంతే మధురమైన ప్రేమానుభూతితో పూవుల హృదయాల నెరిగి ,మకరందం గ్రోలెందుకు పరిభ్రమించే తుమ్మెదల దివ్యానుభూతి,,,,,,,,,,,ప్రేమికుల ఇరువురి మనస్సులు పాడే మైమరపించే ఆత్మీయత జీవితం లోలోతుల వరకు చుంభించే ఆలింగనం వేదనసంవేదనల పూల మాలలల్లిక,,,,,,,,రెండు వేర్వేరు గ్రహాల నుండి ఈ భువికేతెంచి ప్రేమ ఊసులు బాసల దివ్యత్వం మీ బిగికౌగిలిలో జీవన్మరణ స్థితిలో సైతం వీడని ప్రగాఢమైన ఆత్మలు లీనమైన సౌందర్యం ప్రేమ,,,,,,,,,,అబ్బురపరిచే ఘాటు ప్రేమలో అణువణువు ఒకరినొకరు అర్పించుకునే మనస్సులు పూసిన మరుమల్లియలు ఇలలో రాధాకృష్ణుల హృదయాలు ప్రేమాలయాలు,,,,,,,,,,ప్రేమ జ్వరంలో హృదయాల్లో మధురమైన అలజడి, ఇరువురి మధ్య అబ్బురపరిచే అనురాగం ,మనస్సులు పడే సంవేదనలు గుండె గూడులో శతకోటి జ్యోతుల వెలుగుల ప్రేమానందాలు,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
చాగంటి సోమయాజులు(తెలుగు రచయిత)

చాగంటి సోమయాజులు(తెలుగు రచయిత)

చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.ఈయన స్నేహితులైన శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, రోణంకి అప్పలస్వామి వంటి వారిని ప్రభావితం చేశాడు. 1915 జనవరి 17 న శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ…
Read More
పానుగంటి లక్ష్మీ నరసింహరావు(ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవారు)

పానుగంటి లక్ష్మీ నరసింహరావు(ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవారు)

పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. ద్యులు. శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి…
Read More