aksharalipi nisheedhi lo

నిశీధి లో

నిశీధి లో నందిని లేని ఇంట్లో ఉండలేని వాసు అతని తల్లిదండ్రులు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్లారు. నందుని వదిలి ఎప్పుడూ ఉండలేని వాసు నందును మర్చిపోవడానికి విపరీతమైన పని లో పడిపోయాడు. తనని మర్చిపోవాలంటే ఏదో ఒక పని పెట్టుకోవాలని ఆఫీసులో అందరి పని తానే చేయడం మొదలుపెట్టాడు. ఆఫీస్ వాళ్లు కూడా అతని పరిస్థితి గమనించి ఒక్కొక్కరు ఒక పని అప్పగించడం మొదలుపెట్టారు. అలా ఆఫీసులో అందరి పని చేయడానికి వాళ్ల పనులు అయ్యాయా లేదా అని చెప్పడానికి వాసు వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపు పేరు నందిని గ్రూప్ అని పెట్టాడు. అందులో ఆఫీసులో వాళ్ళు తనకు ఇచ్చిన ఎవరైతే పని చేశారో వాళ్ల అవగానే వాళ్ళకి ఆ ఫైల్స్ పెట్టడం అయిపోయింది అని చెప్పడం వాళ్లు అది అయిపోగానే ఇంకొక పని ఇవ్వడం ఇలా జరుగుతూ ఉన్నాయి. రఘురాం…
Read More