తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి.
తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలి. నేటి సమాజంలో పిల్లలపరివర్తనలో చాలా మార్పులు వచ్చాయి.తమ చుట్టూ ఉన్నపరిస్థితుల వల్లనేవారి ప్రవర్తనలోమార్పులు వచ్చాయి.ప్రతీ విషయానికీపంతాలకు పోయితల్లిదండ్రుల మాటవినటం మానేసారు.ఇందులో తల్లిదండ్రులతప్పు కూడా ఉంది.పిల్లలను అతి గారాబంగాపెంచుతున్నారు. పిల్లలుఅడిగితే కొండమీద కోతినికూడా తెచ్చి ఇస్తున్నారు.దీనివలన పిల్లలకు వస్తువులవిలువ తెలియటం లేదు.ఏది అడిగినా సరే తల్లిదండ్రులు తమకుతెచ్చి ఇస్తారు అనిభావిస్తూ ఉంటారు.అలా తెచ్చి ఇవ్వక పోతేఅలుగుతూ ఉంటారు.తల్లిదండ్రులతో గొడవపెట్టుకుంటూ ఉంటారు.పెద్దలను గౌరవించటంమన సాంప్రదాయం. అయితే నేటి పిల్లలు తమ పెద్దలను గౌరవించటం మానేసారు.దీనికి ప్రధాన కారణంతల్లిదండ్రులే. పిల్లల మనసుల్లో పెద్దలకుసరైన గౌరవం ఇవ్వాలిఅనే భావన కలిగించేవిషయంలో వారువిఫలం అవుతున్నారు.ఈ విషయంలో పిల్లలతప్పు కూడా ఏమీ లేదు.సహజంగా పిల్లలు తమతల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు తమ పెద్దలను గౌరవించకపోతేపిల్లలు కూడా పెద్దలనుగౌరవించరు. ఇంకొకముఖ్యమైన విషయంఏమిటంటే పిల్లలు తమఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపుఓటములు దైవాధీనాలు.ఓడిపోయామని, పరీక్షల్లోతప్పామని ఆత్మహత్యలకుపాల్పడే పిల్లలు ఎందరో.ఈ విషయంలో తల్లిదండ్రులేతమ పిల్లలకు ధైర్యం చెప్పేప్రయత్నం చెయ్యాలి. ఓటమిని తట్టుకుని…