Motivational Stories

అభ్యాసం విజయ రహస్యం

అభ్యాసం విజయ రహస్యం

అభ్యాసం విజయ రహస్యం సంస్కారం అమూల్యముసంపదల కన్నాసహకారం మంచిదిఅన్నింటిలో మిన్న భూషణమే వినయమునాశనమే గర్వముఏది కావాలో!నీదే తుది నిర్ణయము మంచితనం ముత్యముకాపాడును సత్యమురెండూ ఉంటేనేజీవితాన గౌరవము ఉండాలి ఆశయముచేయాలి అభ్యాసముఇక అన్నీ సాధ్యముచేకూరును విజయముకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి గుభాళించిన పూవుల కన్నా అందమైనది సున్నితమైనది ప్రేమ,,,,,,కళల పూదోటలో రకరకాల పూవులు పూస్తాయికొన్ని బహుఅందమైనవి,కొన్ని మామూలువి, కొన్ని కళ వెలిసిపోయిన పూవులు పూస్తాయి అవి అన్నిటితో పాటు తనకున్న వెలుతురును చిందిస్తాయి,,,,,,,,మనుషులలో అందరికి అన్ని అవయవాలు పుట్టుకతో సరిగా ఏర్పడకపోవచ్చు లేక లోపించవచ్చు అంతమాత్రాన చిన్నచూపు చూడకుండా వాళ్ళలో గుప్తంగా వున్న కళను జాగృత పరిస్తే మహోజ్వలమైన జీవం ఉట్టిపడుతుంది,,,,,,,కొందరు పుట్టుకతో అంధులు ఉంటారు సరియైన ప్రేమ ఆదరణ లేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోతూవుంటారు,,,,,,,,వీళ్ళకు సరియైన ప్రేమ ఆదరణ లభిస్తే అద్భుతమైన ప్రతిభ రూపుదిద్దుకుంటుంది,,,,,,,మంచి మంచి గాయకులు, సంగీత విద్వాంసులు లాంటి కళాకారులు, ఉన్నత విద్యానభ్యసించగలిగే జ్ఞానులు వెలుగులోకి వస్తారు,,,,వీళ్ళ కళలను ప్రతిభను వెలికితీసే ఆత్మీయమైన ప్రేమ రూపసులుంటే చాలు,,,,,,,తీగలు సరిచేసి వీణను మీటినట్లు నిజమైన ప్రేమతో వీళ్ళల్లో జ్ఞానతృష్ణ రగిలిస్తే హృదయం లోంచి ఉజ్వల కెరటాలు ఉప్పొంగుతాయి,,,,,,,మనిషి అందం అంతరాత్మలో ఉంది, భౌతికంగా లేకున్నా,,,,,,…
Read More
మడిపల్లి భద్రయ్య

మడిపల్లి భద్రయ్య

మడిపల్లి భద్రయ్య (తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు) మడిపల్లి భద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మికవేత్త.ఇతడు 1945, జనవరి 17వ తేదీన నిర్మల్ పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1968లో బి.ఎ.ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్వరుని మీద సీసపద్యాలలో ఒక శతకాన్ని వ్రాశాడు. తండ్రి నుండి ఇతడు పద్యాలను ఎలా ఆలాపించాలో నేర్చుకున్నాడు. ఇతడు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు కోరుట్ల ఆంధ్ర బాలానందసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1963లో లక్సెట్టిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, భైంసా, దిలావర్‌పూర్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆసిఫాబాద్ మొదలైన చోట్ల పనిచేసి 2001లో కుంటాల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర…
Read More
కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు) కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు. కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి…
Read More
పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు) పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. రచనలు నవలలు విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)హేమపాత్ర - విప్రనారాయణ కథ…
Read More

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త)

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త) ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు. రచనలు శంకరాచార్య (1958) - పద్యకృతిబంధాబైరాగి (1959) - చారిత్రక…
Read More
మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి) మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 2 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:12 ఆగష్టు, 2006 న మరణించారు. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు,…
Read More
జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం…
Read More
సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్ ఒకప్పుడు జనాభ తక్కువగా ఉండి, మీడియా,రవాణా సౌకర్యాలు, జనసంచారం ఇంతగా లేవు.కాని ఇప్పుడు విద్య,వైద్యం విరివిగా అందుబాటులోకి వచ్చాయి.మీడియా విస్తరణ, జనాభా పెరుగుదల విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు బానిసలయ్యేందుకు మూలమయ్యాయి.మనుష్యుల ఆలోచనలు క్రమేనా పెడదారులలో తక్కువ శ్రమతో వెంటవెంటనే ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తొక్కుతున్నారు.జనాభా పెరిగింది కాని విద్య చాలా వరకు అందుబాటులోకి వచ్చినా, పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పనలు ప్రభుత్వాలకు తీర్చలేని పరిస్థితి.వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చినా వింతవింత అంటువ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,ఒబేసిటీ,గుండెపోట్లు లాంటి మహమ్మారీలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా నిరుపేదల పాలిట శాపంగా మారాయి.ఇది ఇలావుంటే చదువులు అబ్బని యువతరం తల్లిదండ్రులపై ఆధారపడుతూ దూర్వ్యసనాలకు బానిసలై తిక్కతిక్క సినిమాలు,స్మార్ట్ఫోన్లలో చూపించే బూతులు అదేపనిగా చూస్తూ అదేజీవితం అనుకుంటూ మనస్సు చెదిరి సామాజిక విద్రోహులవుతున్నారు.వీటన్నింనీ దారిలోకి తేవడం ఏ ప్రభుత్వాలకు సాధ్యపడట్లేదు.అందుకే ఒక్కో టర్మ్ ఒక్కో సమస్యను ఎన్నుకుని పరిష్కరికిస్తేనే గాని చాలావరకు…
Read More

మాటే మంత్రము

మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను. ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. "అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది…
Read More