Trending Now

కృష్ణుడి కన్నీరు

కృష్ణుడి కన్నీరు కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు ఆ మాట వినగానే కృష్ణయ్య…
Read More

యోధుడు

యోధుడు ******** ●400 సంవత్సారాలు భారత్ 🇮🇳వపూ కన్నెత్తి చూడడానికి, వెన్నులో వణుకు పుట్టించిన🤺 అరివీర భయంకరుడు. 🤺అరబ్బుల పాలిట యమకింకరుడు ●36 మంది ముస్లిం రాజులు బయపడి వారి కూతుళ్లతో పెళ్ళి చేసి అల్లుడిగా 🤺చసుకున్నా ఆజానుబాహుడు,సనాతన వైదిక ధర్మం రక్షణలో జీవితం చరితార్థం చేసుకున్న మహాకాళిశ్వరుని మహా భక్తుడు 🚩బప్పా రావాల్🤺 ●ఇంతటి అరివీర భయంకరయోధుడి చరిత్ర విన్న హృదయం గర్వంతోఉప్పొంగుతుంది. ●చరిత్రపుటల్లో కాదు కదా! ఆ యోధుడు కనీస చిత్రపటం కూడా మనకు దొరకదు, ఇదీ మన దౌర్భాగ్యపు చరిత్రా. ●ఏ.... నమ్మకం కలగడం లేదా... అయితే ఈ యోధుడు గురించి తెలుసుకుందాం పదండి. భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల చరిత్ర మాయం చేసినా ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు అనగా మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి కీ దక్కుతుంది. వీడితో పాటు కమ్యూనిస్టు చరిత్రకారులు కలిసి చేసిన కుట్రలో ఎంతో మంది…
Read More

మరణాన్ని ఆపగలమా

    ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ... ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. అయ్యో, ఆయన విఫలమయ్యాడే! 50 సంవత్సరాల వయస్సులో, 2009 సం,…
Read More

పొంగల్ – మాట్టు పొంగల్ గురించి వివరణ

పొంగల్ - మాట్టు పొంగల్ గురించి వివరణ పొంగల్ - మాట్టు పొంగల్ పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు. ”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు. ”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు. ”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు. న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో…
Read More

వైకుంఠ ఏకాదశి విశిష్టత

వైకుంఠ ఏకాదశి విశిష్టత దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని…
Read More

అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం

అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - ఒకే శిలలో ఐదు రూపాలు! పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము - అనంతపురం, ఆంధ్రప్రదేశ్..! ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా... సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా... అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల…
Read More

భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? 

భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి ? 🍒తలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. 🍒సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు,…
Read More

ఎప్పుడు???

ఎప్పుడు??? ఈ పండగలు ఏమో కానీ ఏది ఎప్పుడు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందో. కొందరు ఒక రిజు ముందు చేస్తే ఇంకొందరు మరొక రోజు చేసుకుంటున్నారు. పండితులు మాత్రం ఎప్పుడూ తేదీలు మారవు, పెద్దలు ఏలా చెప్పారో అలాగే చేసుకుందాం అని అంటున్నా, కూడా కొందరు ఇలా వేరు వేరుగా చేసుకుంటున్నారు. విభజన తర్వాత ఇది మరింత ఎక్కువ అయ్యిందని చెప్పవచ్చు. ఈ యాడాది బతుకమ్మ, దీపావళి, దసరా, ఇదోగో ఇప్పుడు సంక్రాంత్రి కూడా ఇలాగె చేసుకుంటున్నాం. నిజానికి 13,14,15 తెదిలలోనే మనం భోగి, సంక్రాoత్రి , కనుమ, ముక్కనుమ జరుపుకుంటాం. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం, సంప్రదాయం. ఇది ఎవరు కాదనలేని మాట...  అధిక మాసం వల్ల కాని, మిగిలిన విషయాల వల్ల కాని పండగలు మారవు అనేది నిజం.  మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కొన్నేళ్ళుగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మారమని, మార్చమని అనుకోవడం అవివేకం…
Read More

శుభాకాంక్షలు

ఆనందంగా, సంతోషంగా, మీరు మీ కుటుంబ సభ్యులంతా పండగని బాగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 💐💐💐💐అక్షరలిపి మిత్రులందరికి భోగి పండగ శుభాకాంక్షలు.. 💐💐💐💐
Read More

ప్రేమ లేఖల పోటీ

ప్రేమ లేఖల పోటీ ప్రేమ అందమైన పదం, అందమైన భావం, జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడాలని అనుకోనిది ఎవరు? మొదటి ప్రేమ, రెండో ప్రేమ అంటూ రకరకాల ప్రేమలో పడతాం, ప్రేమంటే ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు తల్లి, తండ్రి, సోదరుల ప్రేమ కూడా.... అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమలో ఇలా చెప్తూ పోతే బోలెడు ప్రేమలు. ప్రేమికుల పై ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు, కానీ మిగిలిన వారి పై ఎంత ప్రేమ ఉందని చెప్పలేక పోవచ్చు. అసలు ఆ సందర్భం రాకపోవచ్చు. వారికి తమ ప్రేమను చెప్పలేక పోయాను అనే బాధ ఉండొచ్చు. అలాంటి ప్రేమను లేఖల ద్వారా చెప్పండి.  మీ ప్రేమ అక్షరాలను మాలలుగా కూర్చి పంపండి. అక్షర దోషాలు లేకుండా అందంగా మీ ప్రేమను తెలియచేయండి.. లేఖలు పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి. రచనలు తిరిగి…
Read More