Year: 2022

పంచాంగము 19.01.2022

పంచాంగము 19.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: విదియ పూర్తి వారం: బుధవారం-సౌమ్యవాసరే నక్షత్రం: ఆశ్లేష పూర్తి యోగం: ప్రీతి ప.03:34 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం: తైతుల సా.06:01 వరకు తదుపరి గరజ వర్జ్యం: రా.08:20 - 10:02 వరకు దుర్ముహూర్తం: ప.12:04 - 12:49 రాహు కాలం: ప.12:26 - 01:51 గుళిక కాలం: ఉ.11:02 - 12:26 యమ గండం: ఉ.08:13 - 09:38 అభిజిత్: 12:04 - 12:48 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:03 చంద్రోదయం: రా.07:20 చంద్రాస్తమయం: ఉ.07:52 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: ఉత్తరం చంద్ర నివాసం: ఉత్తరం 🛕 గవిసిద్ధేశ్వర రథోత్సవం 🛕 🍂 కశ్మీర్ హిందూ నిరాశ్రయదినం🍂 🎊 పక్షితీర్థం-వేదగిరీశ్వర ఉత్సవారంభం‌ 🎊…
Read More

శ్రీ రాముడు ఎందుకు గొప్పవాడు?

శ్రీ రాముడు ఎందుకు గొప్పవాడు? మాయలు మంత్రాలు చూపించలేదు. #విశ్వరూపం ప్రకటించలేదు. *జీవితంలో ఎన్నో కష్టాలు...* *జరగరాని సంఘటనలు...* *చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...* *పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...* *తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...* *కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...* *అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు...* *అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.* *లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు…* *అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?* *ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు.…
Read More

కుక్క బతుకు పార్ట్ 3

కుక్క బతుకు పార్ట్ 3 తూ నా బతుకు, ఎన్నాళ్ళు ఇలా బతకాలి నాకు చావు అయినా రాదే, అది వచ్చినా బాగుండు , అందరిలో అయ్యో అనే జాలి అయినా ఉండేది. నాలుగు రోజులు నా గురించి మాట్లాడుకునే వారు. ఆ విధంగా అయినా అందరి నోట్లో నానే దాన్ని. ఎంత సేపూ యీ మురికి గుంటల మధ్య బతుకు ఈడుస్తూ, ఈ కంపులో ఉంటూ ఇక్కడ దొరికే నాలుగు మెతుకులు తింటూ అర్ధాకలి తో బతికే ఈ బతుకు ఒక బతుకెనా, నా ఖర్మ కొద్ది ఇక్కడ పుట్టాను. కనీసం మంచి స్థితిలో ఉన్న వారింట్లో పుట్టినా బాగుండేది. అక్కడ ఎంతో కొంత మంచి తిండి అయినా దొరికేది. ఇలా అర్ధాకలితో ఉండే స్థితి రాక పోయేది. హా అమ్మా, అబ్బా ఆకలి చంపుతుంది. అదిగో మటన్ ముక్క అబ్బా ఇది అయినా దొరికింది. నాకు ఈ మాత్రం…
Read More

పంచాంగము 18.01.2022

పంచాంగము 18.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శ సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: పాడ్యమి రా.తె.06:22 వరకు తదుపరి విదియ వారం: మంగళవారం-భౌమవాసరే నక్షత్రం: పుష్యమి రా.తె.06:46 వరకు తదుపరి ఆశ్లేష యోగం: విష్కుంభ ప.03:48 వరకు తదుపరి ప్రీతి కరణం: బాలవ సా.04:46 వరకు తదుపరి కౌలువ‌ రా.తె.05:28 వరకు తదుపరి తైతుల వర్జ్యం: ప‌.01:12 - 02:58 వరకు దుర్ముహూర్తం: ఉ.09:04 - 09:49 మరియు రా.11:05 - 11:56 వరకు రాహు కాలం: ప‌.03:14 - 04:39 గుళిక కాలం: ప.12:26 - 01:50 యమ గండం: ఉ.09:37 - 11:02 అభిజిత్: 12:04 - 12:48 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:03 చంద్రోదయం: రా.06:25 చంద్రాస్తమయం: ఉ.07:07 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: ఉత్తరం…
Read More

కృష్ణుడి కన్నీరు

కృష్ణుడి కన్నీరు కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు ఆ మాట వినగానే కృష్ణయ్య…
Read More

యోధుడు

యోధుడు ******** ●400 సంవత్సారాలు భారత్ 🇮🇳వపూ కన్నెత్తి చూడడానికి, వెన్నులో వణుకు పుట్టించిన🤺 అరివీర భయంకరుడు. 🤺అరబ్బుల పాలిట యమకింకరుడు ●36 మంది ముస్లిం రాజులు బయపడి వారి కూతుళ్లతో పెళ్ళి చేసి అల్లుడిగా 🤺చసుకున్నా ఆజానుబాహుడు,సనాతన వైదిక ధర్మం రక్షణలో జీవితం చరితార్థం చేసుకున్న మహాకాళిశ్వరుని మహా భక్తుడు 🚩బప్పా రావాల్🤺 ●ఇంతటి అరివీర భయంకరయోధుడి చరిత్ర విన్న హృదయం గర్వంతోఉప్పొంగుతుంది. ●చరిత్రపుటల్లో కాదు కదా! ఆ యోధుడు కనీస చిత్రపటం కూడా మనకు దొరకదు, ఇదీ మన దౌర్భాగ్యపు చరిత్రా. ●ఏ.... నమ్మకం కలగడం లేదా... అయితే ఈ యోధుడు గురించి తెలుసుకుందాం పదండి. భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల చరిత్ర మాయం చేసినా ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు అనగా మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి కీ దక్కుతుంది. వీడితో పాటు కమ్యూనిస్టు చరిత్రకారులు కలిసి చేసిన కుట్రలో ఎంతో మంది…
Read More

మరణాన్ని ఆపగలమా

    ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ... ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. అయ్యో, ఆయన విఫలమయ్యాడే! 50 సంవత్సరాల వయస్సులో, 2009 సం,…
Read More

పొంగల్ – మాట్టు పొంగల్ గురించి వివరణ

పొంగల్ - మాట్టు పొంగల్ గురించి వివరణ పొంగల్ - మాట్టు పొంగల్ పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు. ”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు. ”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు. ”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు. న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో…
Read More

వైకుంఠ ఏకాదశి విశిష్టత

వైకుంఠ ఏకాదశి విశిష్టత దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని…
Read More

అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం

అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - ఒకే శిలలో ఐదు రూపాలు! పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము - అనంతపురం, ఆంధ్రప్రదేశ్..! ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా... సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా... అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల…
Read More